Logo
Date of Publish : 18 November 2020, 7:39 am
Editor : Sake Naresh

దేశంలోనే పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ జనసేన

దేశంలోనే పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ జనసేన

                       దేశంలోనే పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ జనసేన అని ఎమ్మిగనూరు మండల జనసేన అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ అన్నారు. జన సైనికులకు కొండంత భరోసాను కల్పించిన పవన్ కళ్యాణ్ గారు దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకు కల్పించనంత భద్రతను జనసేన అధినేత ల్ పవన్ కళ్యాణ్ గారు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీనే చూసిన కార్యకర్తలను కేవలం పార్టీ కార్యక్రమాలు వారికే చూస్తున్నారని దీనికి భిన్నంగా కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులకు భావించి వాళ్ల ప్రాణానికి మరియు ఆరోగ్యానికి ఒక భరోసా కల్పించిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఆయన వెంట నడవడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటామని తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com