Search
Close this search box.
Search
Close this search box.

దెందులూరు నియోజకవర్గం, గంగన్నగూడెంలో జనబలంతో జనంలోకి జనసేన

దెందులూరు

          దెందులూరు ( జనస్వరం ) : గంగన్నగూడెం గ్రామం లో కొఠారు ఆదిశేషు గారి నేతృత్వంలో చేపట్టిన జనంలోకి జనసేన కార్యక్రమాన్ని గురువారం విజయవంతంగా కొనసాగించడం జరిగింది. కొఠారు ఆదిశేషు మాట్లాడుతూ ఇంటిటికి వెళ్ళి మ్యానిఫెస్టో ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యేలా వివరిస్తూ పార్టీ సిద్ధాంతాలను బలంగా జనంలోకి తీసుకెళ్తున్నామని, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసు ను ప్రజలు నిరంతరం గుర్తుంచుకోవాలనే ఉద్ద్యేశంతో ఇంటిటికి గాజుగ్లాసుని ఇచ్చి, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తున్నాము అన్నారు. జనసేనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ మార్పుకు సూచన అని, ముందు ముందు మరింత వేగంతో ప్రజల్లోకి పార్టీని తీసుకెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి తేజశ్వి, కావూరి వాణి, దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు పూజారి వెంకటరత్నం నాయుడు, తిరుపతి వాసు, పూజారి సీతారాం, పరసా వెంకటధర్మతేజ, ఉజ్జు నాగరాజు, ఏనుగు రామకృష్ణ, త్సవలం నాగబాబు, ఇంటూరి కృష్ణ,పట్టపు నాగ రాజేష్ కుమార్,అక్కునాయుడు, నిమ్మన రవికుమార్, చిన్నాల మోహనసాయి, సాయితేజ, భార్గవ్ మరియు గంగన్నగూడెం నుండి చందు, బాలయోగి, వినయ్, కిషోర్, దాసుబాబు, నాగేంద్ర, నరేష్, ప్రభాస్, రాజేష్, సుమంత్, అశోక్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way