Logo
Date of Publish : 02 August 2020, 3:10 pm
Editor : Sake Naresh

పోరాటానికి సిద్ధం అవుతున్న రైతులకి మద్దతుగా జనసేన

పోరాటానికి సిద్ధం అవుతున్న రైతులకి మద్దతుగా జనసేన

     ఎచ్చర్ల నియోజకవర్గం లో అరిణాం అక్కివలస వరకు ఉన్న మడ్డువలస కుడి కాలువకి అసంపూర్తిగా ఉన్న నిర్మాణం వల్ల రైతులకి ఏ ఉపయోగ లేకుండా ఉన్న కాలువ గురించి అధికారులకి తెలియజేయడం జరిగింది . వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు జనసేన పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి శ్రీ కాంతి శ్రీ గారు, చిరంజీవి యువత అధ్యక్షులు డాక్టర్, విశ్వక్షేన్ గారు, పైడి రాజు, బార్నాల, దుర్గరావు, కాకర్లబాబాజీ, రాజా రమేష్, రమణ గారు, జనసైనికులు రైతులతో భేటీ అయ్యారు.  వారు చెప్పిన ప్రతి సమస్యను విని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లటనికి నిర్ణయించుకున్నారు. ఒక వేళ స్పందిచకపోతే పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com