ఎగువ కురవంకలోని భువనేశ్వరినగర్ లో జనసేన ఇంటింట ప్రచార కార్యక్రమం

జనసేన

         మదనపల్లి ( జనస్వరం ) : ఎగువ కురవంక లోని భువనేశ్వరి నగర్ లో జనసేన ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మదనపల్లి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని నియోజకవర్గ అభివృద్ధిని చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, తులసి శ్రీనివాస్, దారం హరి ప్రసాద్, గుమ్మిశెట్టి గోపాలకృష్ణ పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి గని ,శంకర, చందు, గుణ, తెలుగుదేశం తరఫున కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి మోహన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి వినోద్ కుమార్, ఈశ్వర్, పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way