Logo
Date of Publish : 13 August 2022, 2:08 am
Editor : Sake Naresh

అగ్ని ప్రమాద బాధితులకు జనసేన చేయూత

     విజయనగరం, (జనస్వరం) : ఉత్తరాపల్లి గాంధీనగర్ లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు జనసైనికులు అండగా నిలిచారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుస్తులు అందించారు. గ్రామానికి చెందిన పొట్నూరు వెంకట రమణ ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఇంట్లోని మొత్తం సామగ్రి కాలి బూడిదైంది. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు స్పందించారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆపన్నహస్తం అందించారు. నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుస్తులు, దుప్పట్లు అందించారు. ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉండాలనే పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని వబ్బిన సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొరపల్లి రవికుమార్, మల్లువలస శ్రీను, గాలి అప్పారావు, గోకాడ సూర్యనారాయణ, అరవింద్, ఎర్నిబాబు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com