ఏనుగుతుని గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ

      అనకాపల్లి జిల్లా:(జనస్వరం) ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో కశింకోట మండలం ఏనుగుతుని గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో భాస్కరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్ రాబోయే రోజుల్లో అనకాపల్లి ప్రజలు బుద్ధి చెప్పుతారు అని అన్నారు. కౌలు రైతుల కొరకు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కౌలు రైతు భరోసా యాత్రను చూసి వారలేని మంత్రులు , ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని అనకాపల్లి ఇంఛార్జ్ పరుచూరి భాస్కర రావు అన్నారు. అనంతరం అనకాపల్లి మండలం వేటజంగాలపాలెం గ్రామంలో పరదేశమాంబ తల్లి పండుగలో జనసైనికుల ఆహ్వానం మేరకు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, భారీసంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way