Logo
Date of Publish : 30 May 2022, 7:40 am
Editor : Sake Naresh

దెందులూరు నియోజకవర్గం కె.కన్నాపురంలో కదం తొక్కిన జనసేన

      దెందులూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలోని, కె.కన్నాపురం గ్రామంలో శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర సంబరాలకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు దెందులూరు జనసేన పార్టీ తరుపున పాల్గొన్న జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు గారిని, భారీ ర్యాలీతో స్వాగతం పలికిన జనసైనికులు. తమ ఊరి జాతరలో జనసేన పార్టీ తరుపున ప్రాతినిధ్యం కనిపించడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసారు. దీనిని శుభ సూచికంగా భావిస్తున్నామి, ఇకనుండి పవన్ కళ్యాణ్ గారు CM అయ్యేదాకా నిరంతర కృషి చేస్తామని కొఠారు ఆదిశేషు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూజారి వెంకటరత్నం నాయుడు, మట్టా రంగబాబు, తిరుపతి వాసు, కోలా నాగరాజు, ఏనుగు రామకృష్ణ, ఉజ్జు నాగరాజు, కన్నాపురం సాయి, ఉదయ్, తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com