Logo
Date of Publish : 19 October 2020, 1:48 pm
Editor : Sake Naresh

అత్యాచారానికి గురైన 6 సంవత్సరాల పాపను పరామర్శించిన జనసేన వీర మహిళలు

అత్యాచారం చేసిన 6 సంవత్సరాల పాపను పరామర్శించిన జనసేన వీర మహిళలు

           రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు గ్రామం నందు జరిగిన మరో అతి దారుణమైన సంఘటన 6 సంవత్సరాల పసికందును 24 సంవత్సరాల వయస్కుడు (వ్యక్తి) కులూరు వరహాలు అనే అప్పన్న అత్యాచారం చేసి పారిపోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో, విషయం తెలుసుకున్న వీరమహిళలు వెంటనే 2టౌన్ నుంచి స్థానిక GGH యందు కాకినాడ మాజీ మేయర్ మరియు రాష్ట్ర లోకల్ ఎలక్షన్ కమిటీ మెంబెర్ శ్రీమతి సరోజ పొలసపల్లి గారు మరియు వీరమహిళలు జయ ముత్యాల, రమ్యజ్యోతి పిల్లా, కృష్ణవేణి సుంకర, జ్యోతి దాలే అలాగే అమలాపురం వైపుగా వెళ్లే వైజాగ్ వీరమహిళ శ్రీమతి కిరణ్ గార్లు అక్కడికి వెళ్లి పసిపాపను మరియు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి, అక్కడ దిశా సెంటర్ నందు సంరక్షకులతో వివరాలను అడిగి ఆ బాధిత కుటుంబం తరుపున వారికి సత్వర న్యాయం జరగాలని మరియు ఫోక్సో చట్టాన్ని బలంగా అమలపరుస్తూ ఆ వ్యక్తికి సరైన శిక్ష పడే విధంగా సహకారం అందించవలసిందిగా కోరుతూ అలాగే ఆ తల్లికి ధైర్యాన్ని చెబుతూ మేమున్నాం అనే భరోసాను అందించి వచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com