మడకశిర జనసేన పార్టీ మండల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

   మడకశిర, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు సందర్భంగా భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆదిరెడ్డి పాలెం వరకు సుమారు 110 బైకులతో ర్యాలీ నిర్వహించి పావగడ రోడ్డు వెంకటేశ్వర వృద్ధాశ్రమం నందు కేక్ కటింగ్, పండ్లు ఫలహారాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని జనసైనికులు నాయకులు ప్రత్యేక సంఖ్యలు పాల్గొని కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటి కోఆర్డినేటర్ ప్రసాద్, మడకశిర మండలంఅధ్యక్షుడు T.A శివాజీ. పవన్ కళ్యాణ్, కళ్యాణ్, శ్రీహరి, సుధాకర్, నాగభూషణ, నాగార్జున, హనుమంతు, రఘు, మండల కమిటీ సభ్యులు, పంచాయతీ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way