మైసూర్ వారిపల్లి పంచాయతీ గెలిచిన జనసేన సర్పంచ్ కారుమంచి సంయుక్త గారికి సన్మానం చేసిన జనసేన , బీజేపీ జనసేన నాయకులు

                రైల్వేకోడూరు మండలంలోని మైసూర్ వారిపల్లి పంచాయతీ జనసేన పార్టీ బలపరిచి సర్పంచ్ గా గెలిచిన శ్రీ కారుమంచి సంయుక్త గారికి జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు ఆధ్వర్యంలో నేడు ఘనంగా సన్మానం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమిష్టి కృషితో పట్టుదలతో మైసూర్ వారిపల్లె గ్రామస్తులు సాధించుకున్న ఈ విజయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు అన్నారు. జనసేన పార్టీ సర్పంచ్  పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలని అందుకు కావలసిన జనసేనపార్టీ సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూర్ ZPTC జనసేన పార్టీ అభ్యర్థి ఉయ్యాల మధులత, అనంత రాయలు రఘుపతి సుబ్రహ్మణ్యం, చలపతి గౌరీ శంకర్ వెంకటేష్ మొదలగు జనసేన పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

             

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way