Logo
Date of Publish : 31 July 2020, 1:30 pm
Editor : Sake Naresh

అత్యవసర సమయంలో మానవత్వంతో రక్తదానం చేసిన జనసైనికులు

అత్యవసర సమయంలో మానవత్వంతో రక్తదానం చేసిన జనసైనికులు.

      ఈ కరోనా విపత్కర సమయంలో రోగులకి రక్తం అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సార్లు రక్తం అందక ప్రాణాలు కోల్పోవడం కూడా చూస్తున్నాం. అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం లో లాక్ డౌన్ కారణంగా అత్య వసర ఈ పరిస్థితుల్లో వెళ్ళిన వాళ్ళకు రక్తo కొరతగా ఉందని సోషల్ మీడియాలో తెలుసుకొన్న జనసేన మండల నాయకులు శ్రీ తర్ర అయ్యప్ప గారు దిబ్బపాలెం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కరణం రాము గారు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వైద్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో   కల్ల చంద్రమోహన్, తర్ర అయ్యప్ప,  ప్రసాద్ మరియు  దిబ్బపాలెం జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com