Search
Close this search box.
Search
Close this search box.

పేదలకు 20 వేల రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

                విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్.కోట మండలం కొట్యాడ గ్రామంలో నేనుసైతం సేవ సంగమ్ శ్రీ జొన్నపల్లి శివాజీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం లో గ్రామంలో పేదలకు 20 వేలు రూపాయలు నిత్యావసర సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరపున ముఖ్య అతిధిగా నియోజకవర్గం నాయకులు శ్రీ వబ్బిన సతీష్ గారు చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడో ఏదో జరిగినప్పుడు కాకుండా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని గత ఆరు ఏళ్ళగా ప్రతీ ఏడాది కూడా సంక్రాంతి రోజున ఇటువంటి కార్యక్రమం చెయ్యటం సంతోషకరం. యువత అంతా కూడా దీనిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way