Logo
Date of Publish : 28 January 2021, 11:54 am
Editor : Sake Naresh

జనసైనికులు అన్ని చోట్ల పోటీకి సిద్ధం : ఎమ్మిగనూరు ఇంచార్జ్ రేఖగౌడ్

                         కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గోనెగండ్ల మండల పరిధిలోని అన్ని గ్రామలలో ఉన్న జనసేనపార్టీ కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ తెలిపారు. మండల కేంద్రమైన గోనెగండ్లలో గురువారం పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలతో సమావేశమై పంచాయితి ఎన్నికల గురించి చర్చించారు. కార్యకర్తలను ఉద్దేశించి రేఖగౌడ్ మాట్లాడుతూ ప్రతి జనసైనికునికి తమ గ్రామల అభివృద్ధి కోసం కృషిచేసే ఆవకాశం వచ్చిందని బరిలో నిలిచి యువత సత్తా చాటాలని పిలుపునిచ్చారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకోసం గ్రామాల్లో సైనికుల్లా పనిచేసే ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకెళ్లాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మండల ప్రధాన కార్యదర్శి రామంజి నేయులు, మండల సమన్వయకర్త ఖాసీంసాహెబ్, హరికృష్ణ, షఫీ, భాస్కర్, సుబాన్, సుందర్ రాజు, విక్రమ్పా తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com