Search
Close this search box.
Search
Close this search box.

క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సాయం చేసిన జనసైనికులు

     ఇచ్ఛాపురం, (జనస్వరం) : ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఎన్. శ్యామల దేవి (వయసు 28 సంవత్సరములు) గత కొద్ది నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్నది. ఈ విషయం కమలై పుట్టుగా గ్రామ జనసైనికులకు, జనసేనపార్టీ నాయకులకు తెలియడంతో ఇంత చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధి గురికావడం చాలా బాధాకరమైన విషయంగా భావించి జనసేనపార్టీ సమన్వయకర్త దాసరి రాజు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి సమక్షంలో కమలై పుట్టుగా జనసైనికులు 6000 రూపాయలు ఆర్థిక సహాయం చెయ్యడం జరిగింది. అదే విధంగా మరి కొంతమంది దాతలు వచ్చి ఆర్థిక సహాయం చేసి ప్రాణాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ10వార్డ్ ఇంచార్జ్ రోకళ్ల భాస్కరరావు, జనసైనికులు ఢిల్లీ, సురేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way