Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వక్రీకరించిన వైసీపీ నాయకులను హెచ్చరించిన జనార్ధన శ్రీకాంత్

పవన్ కళ్యాణ్

      విశాఖపట్నం ( జనస్వరం ) : పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాటలను వక్రీకరించడానికి తీవ్రంగా ఖండించారు, నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని, కొంతమంది వాలంటరీస్ వల్ల ప్రజలు డేటా వైఎస్ఆర్సిపి గుండా నాయకులకు చేరి ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు లేనివిధంగా మహిళలు అదృశ్యం అవ్వడాన్ని జనసేన పార్టీ ఖండిస్తున్నామని, ఈ మాటలను వక్రీకరించి వాలంటరీలను భయపెట్టి పవన్ కళ్యాణ్ గారిపై కేసులు పెట్టనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కనీసం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో కూడా ఆ వాలంటరీలు చూడలేదని, ఈ వైఎస్ఆర్సిపి నాయకులు గతంలో దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి వాలంటరీలను చులకనగా మాట్లాడిన ఆరోజు స్పందించిన వాలంటరీలు ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకుల వెనకాతల ఉండి వాలంటరీలపై ఒత్తిడి తీసుకొని వచ్చి జనసేన పార్టీ పై వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నారని, ఎవరైతే నిజాయితీగా మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ప్రజలకు సేవ చేస్తున్నారో వారందరికీ జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మీరు ఎవరికీ భయపడనవసరం లేదని ముఖ్యంగా మీపై పెత్తనం చెలాఇస్తున్న గ్రామ సింహాలు అదే కన్వీనర్లు, వై ఎస్ సి పి నాయకులు పద్ధతి మార్చుకోకపోతే మీ తోకలు తప్పకుండా కట్ చేస్తావని హెచ్చరించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way