Logo
Date of Publish : 07 January 2021, 1:56 pm
Editor : Sake Naresh

ఇళ్ల పట్టా అర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయని అధికారులకు విన్నవించిన జనసేన నాయకులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్

        విశాఖపట్నం జిల్లా 88 వార్డ్ నరవ గ్రామం విశాఖపట్నం జిల్లాలో జనసేన 88 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధన శ్రీకాంత్గారు  YSR ఇళ్ల పట్టా అర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అర్హుల జాబితాలో ఇల్లు లేని బడుగు బలహీనవర్గాల ని పక్కన పెట్టి ఎక్కువ శాతం YSRCP నాయకులు, బంధు ప్రీతి తో వారి బంధువులకు, పార్టీ జండా మోసే ధనవంతులకు అర్హులుగా ప్రకటించారని, వెంటనే అర్హుల జాబితాను మరొక్కసారి సచివాలయ సిబ్బంది మరియు వాలంటరీ వ్యవస్థ తో సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు. నరవ గ్రామంలో ఉన్న అర్హులందరికీ ఇల్లు పట్టా జాబితాలో ప్రకటించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారిని, జీవీఎంసీ కమిషనర్ గారిని, ZONE 5 కమిషనర్ గారిని, జిల్లా యంత్రాంగాన్ని, సచివాలయం సిబ్బందిని కోరడం జరిగింది. అలాగే ఉన్నతాధికారులకు వ్రాత పూర్వకంగా సమస్యను వివరించడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com