Logo
Date of Publish : 09 January 2024, 9:13 pm
Editor : Sake Naresh

పొన్నాడ గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమం

    పిఠాపురం ( జనస్వరం ) : ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలో పిఠాపురం జనసేన ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు నాగార్జున అధ్వర్యంలో పి.ఎస్.ఎన్. మూర్తి సంక్రాంతి కానుకగా సుమారు 25 మందికి బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బుర్రా సూర్యప్రకాష్, టైల్స్ బాబి పాల్గొని మాట్లాడుతూ జనం కోసం జనసేన ఎప్పడు అండగా ఉంటుంది అన్నారు. జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొంత ఇళ్ళు లేని వారికి పక్కా ఇళ్లు ఇప్పిస్తాము అని మాట ఇచ్చారు. మీరు అందరూ జనసేన తెలుగుదేశం కూటమికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సంక్రాంతి కానుక తీసుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు పొన్నాడలో వున్న సమస్యలు జనసేన నాయకులకు తెలియజేశారు. సంక్రాంతి కానుక అందజేసిన జనసేన ఇంఛార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కి కృత్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిండి శ్రీను, పెదిరెడ్ల భీమేశ్వరరావు, బీసీ నాయకులు మల్లం శ్రీనివాస్, ముప్పన రత్నం, పెంకే జగదీష్, పెనుమచ్చ రమా దేవి, విజ్జడా దుర్గాదేవి, కొప్పిశెట్టి దేవి, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com