మాడుగుల నియోజకవర్గంలో జనంలోకి జనసేన కార్యక్రమం

మాడుగుల

      మాడుగుల ( జనస్వరం ) : నియోజకవర్గంలోని పొన్నావోలో గ్రామం, ఒంటిమామిడి పాలెం గ్రామంలో సుమారు 165 గడపలకు జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ ఇచ్చి ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ వైఫల్యాలను జనాలకి వివరించారు. జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ మాట్లాడుతూ జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యక్రమమ౦ చేపట్టామన్నారు. ప్రధాన సమస్య విద్యుత్తు చార్జీలు పెంపు కోసం వారు పడుతున్న ఇబ్బందులు నాతో చెప్పుకోవడం జరిగిందన్నారు. గడ్డం అచ్చిబాబు ఇటీవలే కర్ల మిల్లులో చెయ్యి పడి వికలాంగ పెన్షన్ రావటం లేదని వారి సమస్యను తెలియజేసారు. జనసేన పార్టీ తరఫున సంబంధిత అధికారులతో మరియు సిబ్బందితో మాట్లాడి వారికి పెన్షన్ వచ్చేలా చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way