చింతలపూడిలో జనంలోకి జనసేన – జనసేనలోకి జనం కార్యక్రమం

చింతలపూడి

          చింతలపూడి ( జనస్వరం ) : “జనంలోకి జనసేన – జనసేనలోకి జనం” కార్యక్రమం లింగపాలెం మండలం తువ్వచిలకరాయుడుపాలెం గ్రామంలో బంటు సామ్యూల్ రాజు ఆధ్వర్యంలో చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ మేకా ఈశ్వరయ్య అధ్యక్షతన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల అధ్యక్షులు పంది మహేష్ బాబు, మాజీ మండల ప్రెసిడెంట్ మాదాసు కృష్ణ, ఉపాధ్యక్షులు తాళం మల్లేశ్వరరావు, పఠాన్ యాకువలి, చల్లా నాగబాబు, కార్యదర్శులు పంది సతీష్ కుమార్, పొదిల మహేష్, కలవకొల్లు నాగరాజు, సంయుక్త కార్యదర్శి ముత్యాల నాగేంద్ర, వీరమహిళ బంటు సంధ్యారాణి, ముఖ్య నాయకులు సాయిల ప్రేమ్ కుమార్, కొత్తపల్లి గ్రామ జనసైనికులు దేవిని రాంబాబు, మండపాటి మణికంఠ, వినీల్, సురేంద్ర, మరియు తువ్వచిలకరాయుడుపాలెం జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way