Logo
Date of Publish : 22 September 2023, 10:04 pm
Editor : Sake Naresh

రాష్ట్ర భవిష్యత్తు ఆలోచనతో టిడిపితో జనసేన పొత్తు నిర్ణయం

      అరకు ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని అరకు నియోజవర్గం జనసేన పార్టీ మాజీ( ఎంపీటీసీ ) సాయిబాబా దురియా తెలిపారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల దాష్టిక పాలన వ్యవహరిస్తుందని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో వైసిపి ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. జగన్ రెడ్డి పరిపాలిస్తున్న రాక్షస పాలనను అంతం చేసి రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలని ఉద్దేశంతోనే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో ముందుకెళ్లాలని, మన రాష్ట్ర బాధ్యత తన బాధ్యతతో తీసుకొని 2024లో జరుగు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా శుక్రవారం పత్రిక ప్రస్థానం ద్వారా తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com