Logo
Date of Publish : 11 September 2023, 9:15 pm
Editor : Sake Naresh

డ్రైనేజీ సమస్య తీర్చాలని జనసేన వీరమహిళ డిమాండ్

     పాలకొల్లు ( జనస్వరం ) : అచ్చిగట్లపాలెంలో పరశురామయ్యగారి తోట వద్ద.. డ్రైనేజీ సమస్య వల్ల వర్షం వచ్చిన ప్రతిసారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జనసేన వీరమహిళ రియా అన్నారు. ఆమె మాట్లాడుతూ ఇక్కడ ఉన్న సమస్య వల్ల డెంగు, మలేరియా లాంటి రోగాలకి గురి అవుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.  అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా చర్యలు తీసుకొని మునిసిపల్ సిబ్బందిని పంపించగా వారికి ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యల్ని వివరించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com