Logo
Date of Publish : 10 March 2024, 10:40 pm
Editor : Sake Naresh

జనసేన టిడిపి బీజేపీ పనిచేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి 

       గజపతి నగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీ మర్రాపు సురేష్ గారి అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యవర్గం,జనసేన పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు,మర్రాపు సురేష్ గారు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ లో అందరూ భాగస్వామ్యం కావాలని,బూతు స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రజలు జనసేన టీడీపీ కు మద్దతుగా ఉన్న తరుణంలో ఇరు పార్టీలు సమన్వయం తో పని చేయాలని సూచించారు.జిల్లా సీనియర్ నాయకులు డా.మిడతాన రవికుమార మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ప్రజల దీర్గ కాలికంగా ఉన్న సమస్యల పట్ల పోరాడాలని, గడిచిన 5 సంవత్సరాలలో మౌలిక వసతులు కల్పన లో వైసిపి ప్రభుత్వం విఫలం ఐయ్యిందని,చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను పట్టి పీడిస్తున్న వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడేవిధంగా ప్రజలను కోరాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్లు, కో కన్వీనర్లు, జనసైనికులు, ముఖ్యనాయకులు,తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com