Logo
Date of Publish : 12 January 2024, 10:20 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ ను కలిసిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్

     విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ కలిసారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నమయ్య జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో టిడిపి జనసేన అభ్యర్థులు విజయం కోసం కృషి చేయాలని కోరారు. రెండు పార్టీల నాయకుల మధ్య సమన్వయానికి కృషి చేయాలని జనసేన పార్టీ బలోపేతం చేసి అన్ని నియోజకవర్గాల్లో టిడిపి జనసేన కూటమి అభ్యర్థులు గెలిచే విధంగా కృషిచేసినదిగా మై ఫోర్స్ మహేష్ గారికి సూచించారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో పుంగనూరు మరియు పీలేరు నియోజకవర్గం నుంచి కొందరు వివిధ పార్టీల నాయకులు జనసేన పార్టీలోకి చేరారు. ఈ సమావేశంలో మైఫోర్స్ మహేష్ సోదరుడు ఉమేష్ మరియు ఇతర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com