Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ ను కలిసిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్

     విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ కలిసారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్నమయ్య జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో టిడిపి జనసేన అభ్యర్థులు విజయం కోసం కృషి చేయాలని కోరారు. రెండు పార్టీల నాయకుల మధ్య సమన్వయానికి కృషి చేయాలని జనసేన పార్టీ బలోపేతం చేసి అన్ని నియోజకవర్గాల్లో టిడిపి జనసేన కూటమి అభ్యర్థులు గెలిచే విధంగా కృషిచేసినదిగా మై ఫోర్స్ మహేష్ గారికి సూచించారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో పుంగనూరు మరియు పీలేరు నియోజకవర్గం నుంచి కొందరు వివిధ పార్టీల నాయకులు జనసేన పార్టీలోకి చేరారు. ఈ సమావేశంలో మైఫోర్స్ మహేష్ సోదరుడు ఉమేష్ మరియు ఇతర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way