Logo
Date of Publish : 27 April 2023, 4:21 pm
Editor : Sake Naresh

మత్స్యకారులకు బాసటగా జనసేన కార్యక్రమ౦

    ముమ్మిడివరం ( జనస్వరం ) : కాట్రేనికోన మండలం, బలుసుతిప్ప, తాళ్లరేవు మండలం రామన్నపాలెం పలు మత్స్యకార గ్రామాలలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గురువారం పర్యటించడం జరిగింది. మత్స్యకారులకు బాసటగా జనసేన పార్టీ ఈనెల 28 వ తేదీన ఉదయం 10 గంటలకు కాకినాడ ఏటిమొగ గ్రామంలో గల మత్స్య శాఖ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆద్వర్యంలో జనసేన నేతలతో కలసి మత్యకార సమస్యల పరిష్కారం కోసం విజ్ఞాపన కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా మత్స్యకారులు అందరూ కలిసి రావాలని జనసేన రాష్ట్ర పి.ఎ.సి సభ్యులు, ముమ్మిడివరం పార్టీ ఇన్ ఛార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన, తాళ్లరేవు, మండలాలలోని తీరప్రాంత మత్సకార గ్రామాలలో పర్యటించి మత్స్యకారులు అందరూ సంఘటితంగా ఈ కార్యక్రమానికి‌ హాజరుకావాలని, అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమ్హిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com