Logo
Date of Publish : 25 May 2023, 4:13 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ సీనియర్ కార్యకర్త S.I కోచింగ్ కు చిలకం 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం

      ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంకు చెందిన జనసేన పార్టీ సీనియర్ కార్యకర్త మందల మధుసూదన్ S.I ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడంతో చిలకం మధుసూదన రెడ్డి తనను మెచ్చుకొని పోలీస్ కోచింగ్ కు రూ 10,000 వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు. కోచింగ్ కు వెళ్లిన పని విజయవంతం చేసుకుని తిరిగి రావాలని దీవించడం జరిగింది. దీంతో మందల మధుసూదన్ ఎంతో సంతోషపడి చిలకం మధుసూదన రెడ్డికు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com