Logo
Date of Publish : 29 July 2022, 12:32 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ PAC సభ్యులు పంతం నానాజీతో జనసైనికులు ఆత్మీయ సమావేశం

     కాకినాడ, (జనస్వరం) : జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నాయకులు జనసేనపార్టీ PAC సభ్యులు పంతం నానాజీని మర్యాదపూర్వకంగా జనసైనికులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛంతో, శాలువాతో సన్మానించడం జరిగింది. అలాగే నానజీ మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి మండల స్థాయి నుండి క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జనసైనికులకు దిశ నిర్దేశం చేశారు. అలాగే గ్రామాల్లో పార్టీ యొక్క మేనిఫెస్టో, జనసేనపార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ PAC సభ్యులు పంతం నానజీ, అలాగే జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, శ్రీనివాస్, సీహెచ్.అనిల్ కుమార్, రవి రాజ, టీ.ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com