Logo
Date of Publish : 17 October 2022, 3:30 pm
Editor : Sake Naresh

అక్రమ అరెస్టులతో జనసేనపార్టీని అణచలేరు : చిత్తూరు జిల్లా కార్యదర్శి AP శివయ్య

      చిత్తూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ జనసేనపార్టీని అణచివేతకు గురిచేస్తూ, అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని చిత్తూరు జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి ఏపీ శివయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రతిపక్షంలో ఉండే నాయకులు ప్రజల తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టడం సహజం. ఐతే మన రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీ నేతలు గర్జన పేరుతో కార్యక్రమాలు నిర్వహించి ప్రతిపక్ష పాత్ర కూడా తానే పోషించాలని అనుకొంటుందని తెలిపారు. ఈ సందర్భంగా “జనవాణి” కార్యక్రమం కోసం విశాఖ విచ్చేసిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగడుగునా పోలీసు ఆంక్షలతో అడ్డుకోవడమే కాకుండా పార్టీ యొక్క ముఖ్య నాయకులను సైతం అక్రమ అరెస్టులు చేయడం దారుణం అని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com