Search
Close this search box.
Search
Close this search box.

అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

            అమలాపురం ( జనస్వరం ) : నల్లమిల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు గొకరకొండ ఆనంద్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మెండా శ్రీకాంత్ గారు లింగోలు పండు గారి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిమిత్తం 10,000 వేల రూపాయలు ఆనంద్ కి అందజేయడం జరిగింది. మొత్తం ఇన్ఫెక్షన్స్ ఆపరేషన్ నిమిత్తం 45 వేలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలియజేయగా ఇప్పుడు 10,000 అందజేయగా మిగిలిన మొత్తాన్ని పార్టీ నాయకులతో మాట్లాడి ఆపరేషన్ సమయానికి అందజేస్తామని లింగోలు పండు గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేమవరప్పాడు ఉపసర్పంచ్ కిరణ్,  వాకపల్లి వెంకటేశ్వరావు, జనుపల్లి ఎంపిటిసి సభ్యులు పోలిశెట్టి చిన్ని, నల్లా వెంకటేశ్వరావు, అల్లాడ రవి, నల్లా సత్తిబాబు, గొకరకొండ కుమార్, కురచా శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way