గాయపడిన జనసైనికునికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

        ఆముదాలవలస ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం మదనాపురం గ్రామానికి చెందిన గొర్లె. గోవిందా రావు ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు.ఆయనకి జనసేన పార్టీ తరుపున పాలవలస. యశస్వి గారు (పార్టీ PAC సభ్యులు), ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మరియు గ్రామ జన సైనికులు సమక్షంలో గాయపడిన కార్యకర్త కుటుంబానికి పాత్రుని. పాపారావు ఆర్థిక సాయంగా అక్షరాల 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బుర్జ కొల్లివలస ఎంపీటీసీ అంపిలి విక్రమ్, కొల్ల జయరాం, అనంత్ కుమార్, అప్పలరాజు,రాంబాబు మౌళి, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way