Search
Close this search box.
Search
Close this search box.

వైసిపి నాయకులకు మంత్రులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన జన సేన నాయకులు

వైసిపి

        నెల్లూరు ( జనస్వరం ) :  షేక్ మహబూబ్ మస్తాన్ గారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మంత్రులు గత కొన్ని రోజులుగా దమ్ముంటే సింగల్ గా పోటీ చేయాలని జనసేన పార్టీ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు 2004 ఎలక్షన్స్ లో టి‌ఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకొని ఎలా గెలిచాడో గుర్తించుకోవాలన్నారు. ఆ విధంగా రాజశేఖర్ రెడ్డిదమ్మున్న నాయకులు కాదా అని ప్రశ్నించారు. మా అధ్యక్షులు ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు కలిగేలా ఉంటుంది తప్ప తన స్వలాభం కోసం ఎప్పుడు చూసుకునే వ్యక్తి కాదని అన్నారు. అలాగే 30 కోట్లు రూపాయల రాష్ట్రంలో మూడు వేల మంది రైతులకు రైతు భరోసా ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కౌలు రైతులకు కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తున్నారన్నారు. వైసీపీ నాయకులకు మంత్రులకు కీలక పాత్ర పోషించిచున నాయకులరా  మా అధ్యక్షులను  విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way