Search
Close this search box.
Search
Close this search box.

రా కదలిరా… సభను విజయవంతం చేయాలని కోరిన జనసేన నాయకులు

    బొబ్బిలి ( జనస్వరం ) : బొబ్బిలి రాజా కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న రా.. కదలి రా.. సభక నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో, జనసేన పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.  జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గం ఇన్చార్జి మర్రాపు సురేష్ గారు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ, జగన్‌ పాలనతో జనమంతా విసిగిపోయారని, ప్రజా పాలన రావాలని గట్టిగా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way