Search
Close this search box.
Search
Close this search box.

గాయపడ్డ జనసైనికుడిని పరామర్శించిన జనసేన నాయకులు

జనసేన

      ఆళ్ళగడ్డ ( జనస్వరం ) : ఉయ్యాలవాడ మండలం, కొండుపల్లె గ్రామానికి చెందిన క్రియాశీల జనసైనికుడు కుందవరం సతీష్ ప్రమాదంలో వెన్నుపూసకు బలమైన గాయం కారణంగా రెండు కాళ్లు చేతులు పనిచేయడం లేదు. సతీష్ ని ఆయన స్వగ్రామం కొండపల్లి గ్రామంలో ఇంటి దగ్గరికి వెళ్లి పరామర్శించిన ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య. సతీష్ కుటుంబానికి మైలేరి మల్లయ్య జనసేన పార్టీ తరపున ఆర్థిక సహాయం అందిస్తామని తెలియజేశారు. సతీష్ ను పరామర్శించిన జనసేన నాయకులు ఆకుల సురేంద్ర, వెంకటసుబ్బయ్య, రాజారాం, ఆంజనేయులు, నాగేంద్ర, గుర్రప్ప, చైతన్య, ప్రతాప్, పవన్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way