Search
Close this search box.
Search
Close this search box.

విద్యార్థి సాగర అప్పలరాజు కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

జనసేన

   అరకు ( జనస్వరం ) : నియోజకవర్గం పరిధిలో గల బొండం పంచాయతీ రంపుడువలస గ్రామానికి చెందిన విద్యార్థి సాగర అప్పలరాజు జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, గత్తున్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో పర్యటించి ప్రమాదవశాత్తూ గాయపడిన విద్యార్థి కుటుంబీకులను పరామర్శించారు. ముందుగానే బాధితుడు ఇంటికెళ్లిన అనంతరం గాయపడిన బాధితుడు కనిపించకపోవడం వల్ల వివరాలు అడగగా వైద్యం కోసం విజయనగరం హాస్పిటల్ కి తరలించి వైద్యం అందించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way