ధర్మవరం గ్రామంలో జండా స్థూపాన్ని ఆవిష్కరించిన జనసేన నాయకులు

    కొవ్వూరు ( జనస్వరం ) : కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలోని జనసేన జండా స్థూపాన్ని కొవ్వూరు జనసేన పార్టీ ఇంచార్జ్ TV రామారావు గారు ఆవిష్కరించారు. ఆ తరువాత సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అక్రమాలను అరికట్టాలంటే కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుందని చెప్పారు. ఆయన చేస్తున్న ఈ మహా యుద్ధానికి మనమందరం సైనికుల్లా ఆయనతోపాటు ఉండాలని ధర్మవరం ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి గాయత్రి వెంకటేశ్వరరావు, కాపవరం ఎంపీటీసీ వై సురేష్, పెనకనమట్ట ఎంపీటీసీ తాతారావు, కొవ్వూరు టౌన్ అధ్యక్షులు డేగల రాము, కొవ్వూరు పట్టణ మహిళా విభాగ అధ్యక్షురాలు కే.నవ్య, కొవ్వూరు ఐటి ఇంచార్జ్ సిద్ధ మురళ, సీనియర్ నాయకులు అచ్యుతరాయుడు  మరియు జనసేనకులు వీర మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కొవ్వూరు మండలం అధ్యక్షులు సుంకర సత్తిబాబు గారు మరియు కదిమి శ్రీనుబాబు ఆధ్వర్యంలో జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way