Logo
Date of Publish : 21 December 2022, 4:35 pm
Editor : Sake Naresh

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధర్యంలో జరిగిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో జనసేన నాయకుల వినతి

        చీపురుపల్లి ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధర్యంలో జరిగిన పబ్లిక్ హియరింగ్ గరివిడిలో జరుగుతున్న మైనింగ్పై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను జనసేన నాయకులు కోరారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి, కాలుష్యం వల్ల ప్రజలు అందరు ఇబ్బంది పడతారు అని చెప్పారు. ఈ చుట్టూ పక్కల గ్రామాల ప్రజలకి, కార్మికులుకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. చుట్టూ పక్కల గ్రామాలకి నాణ్యమైన రోడ్లు వేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు తుమ్మగంటి సూరి నాయుడు, అడ్డాల రామచంద్ర రాజు, చీపురుపల్లి మండలం అధ్యక్షులు విసినిగిరి శ్రీనివాసరావు, దమరసింగి ఆదినారాయణ, సిగ తవిటి నాయుడు, సాసుబిల్లి రాము నాయుడు, ఎచ్చర్ల లక్ష్మీనాయుడు, కిరణ్, రామచంద్రరావు, సింహాచలం, ఈ కార్యక్రమంలో జనసైనికులు జనసేన నాయకులు చాలామంది పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com