విజయనగరంలో టీిం పిడికిలి పోస్టర్లును విడుదల చేసిన జనసేన నాయకులు

      విజయనగరం, (జనస్వరం) : టీిం పిడికిలి విజయనగరం కో ఆర్డినేటర్, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు రవితేజ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక బాలాజీ జంక్షన్ వద్ద అంబేత్కర్ సామాజిక భవనంలో పార్టీ సీనియర్ నాయకుడు ఆదాడ మోహనరావు, పార్టీ సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) చేతులమీదుగా టీమ్ పిడికిలి పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఆదాడ మోహనరావు,బాలు మాట్లాడుతూ జనసైనుకుల్లోను, నాయకుల్లోను సరికొత్త ఉత్సాహాన్ని నింపడానికి, పార్టీ అభివృద్ధికోసం వెనుకుండి, పేరుకోసం కాకుండా జనసేన సిద్ధాంతాలకోసం, పవన్ కళ్యాణ్ ఆశాయాలకోసం టీమ్ పిడికిలి నడుం బిగించడం అభినందనీయమని ఇంతవరకు టీమ్ పిడికిలి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఏర్నాగుల చక్రవర్తి, కోయ్యాన లక్ష్మణ్ యాదవ్, సలీమ్, కందివలస సురేష్, రఘు,రాజు, నాయుడు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way