Search
Close this search box.
Search
Close this search box.

బి.సిల గర్జన కాదు, రాజకీయ గర్జన అని విమర్శించిన చీపురుపల్లి జనసేన నాయకులు

బి.సిల గర్జన

          చీపురుపల్లి ( జనస్వరం ) : జనసేన నాయకులు తుమ్మగంటి సూరినాయుడు మాట్లాడుతూ విజయవాడ లో జయహో బి.సి సభ ఏ ఉద్దేశ్యంతో పెట్టారని ధ్వజమెత్తారు. బి.సి ఓటు బ్యాంక్ గా వాడుకున్నారు తప్ప, ఉన్నత పదవులు ఏవరికి ఇచ్చావ్ జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. నీ కాళ్ళు కింద ఉండే పదవులు తప్ప, ఏమి నాయ్యం చేశావని నిలదీశారు.  బి.సి లకి. ఇది బి.సిల గర్జన కాదు, రాజకీయ గర్జన అని విమర్శ చేశారు. 2023 లో ఎలక్షన్ కి తొందర పడుతున్నారు కనుక మీరు బి.సి గర్జన, రాజదాని గర్జన అని నాటకలు అడుతున్నారు అని విమర్శ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డాల రామచంద్ర రాజు, దమరాసింగి ఆదినారాయణ, నాయుడు జనసేన, రమేష్ పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way