Search
Close this search box.
Search
Close this search box.

తీసేసిన ఫించన్లను పునరుద్దరించాలని కోరిన జనసేన నాయకులు ములకాల జగన్

జనసేన

        గజపతినగరం ( జనస్వరం ) : కోల్పోయిన పెంక్షన్లు తిరిగి ఇవ్వాలని జనసేనపార్టీ గజపతినగరం మండల అద్యక్షలు ములకాల జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పేదలందరకి సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామని పేపర్లు, టీవీల్లో ఆర్భాటం చేయడం తప్పా వాస్తవానికి ఇక్కడ ఉన్న నాయకులు, ఉన్న పథకాలు తగ్గించేస్తున్నారనిఅన్నారు. పింఛన్లు జనవరి నుండి పెంచుతామని చెప్పి, అర్హులైన వారికి పింఛన్లు, సంక్షేమ పథకాలు కోత విధించడం ఎంతవరకు సమంజసం అని.. పింఛన్లు కోల్పోయిన భాదితులకు వెంటనే పింఛన్లు పునరుద్దరించాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని కోరారు. భాదితులు తరుపున పోరాటం చేస్తామని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way