Logo
Date of Publish : 04 November 2023, 10:59 pm
Editor : Sake Naresh

జనసైనికుడిని సత్కరించిన జనసేన నాయకులు

        కదిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వారికి కొండంత అండగా నిలవాలని క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో జనసేన పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు 286 మందికి కూటాల లక్ష్మన్న సభ్యత్వం నమోదు చెయ్యడం జరిగింది. కదిరి నియోజక వర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిందుకు జన సేనపార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలుపుతూ సత్కరించారు. ఆయన మాట్లాడుతూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానియ్యకుండా పార్టీ బలోపేతం కోసమే కృషి చేస్తానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com