Logo
Date of Publish : 23 October 2022, 8:12 am
Editor : Sake Naresh

అనంతపురం టవర్ క్లాక్ వద్ద జగన్ దిష్టి బొమ్మను తగులపెట్టిన జనసేన నాయకులు

      అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వైసిపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా... విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన నాయకులు పైన జరిగిన దాడులకు వ్యతిరేకంగా అనంతపురం నియోజకవర్గంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అనంతపురం లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, మెరుగు శ్రీనివాస్ , మేదర వెంకటేశ్వర్లు , పాలగిరి చరణ్ తేజ్, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com