Logo
Date of Publish : 11 October 2023, 8:45 pm
Editor : Sake Naresh

స్కూల్ పిల్లలకు సరైన వసతులు లేవని వ్యక్తం చేసిన జనసేన నాయకులు

     విజయనగరం ( జనస్వరం ) : జగనన్న ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్నం ఏర్పాటు చేస్తున్న రుచికరమైన భోజనం స్కూల్ పిల్లలు తినలేక క్యారేజీలు తీసుకువస్తున్నారని జనసేన సీనియర్ నాయకులు చక్రవర్తి, మరియు హుస్సేన్ ఖాన్ అన్నారు. వారు మాట్లాడుతూ సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. వారు స్కూల్ కి వెళ్లి నేరుగా విద్యార్థులతో మాట్లాడి సమస్యను తెలుసుకొని స్కూల్ ప్రిన్సిపాల్ గారితో ఈ విషయంపై చర్చించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపల్ సమస్యలన్నీ పరిష్కరించి తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు రమణ, పండు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com