Search
Close this search box.
Search
Close this search box.

అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన జనసేన నాయకులు

అమరావతి

    రాజమండ్రి ( జనస్వరం ) : అమరావతి మాత్రమే రాజధాని గా ఉండాలని రాజధాని కోసం భూములని త్యాగం చేసిన రైతుల పాదయాత్ర నేడు రాజమండ్రి పట్టణానికి చేరుకుంది. వారి ఉద్యమానికి మద్దతుగా సంఘీభావం తెలియజేయడానికి వారికి జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో స్వాగతం పలకడానికి జనసేన శ్రేణులు, నాయకులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు ఇన్ చార్జ్  DMR శేఖర్, రామచంద్రపురం నియోజక వర్గం ఇన్ చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, జిల్లా నియోజక వర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ లు, జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way