Search
Close this search box.
Search
Close this search box.

పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని జనసేన నాయకుల డిమాండ్ 

      నూజివీడు ( జనస్వరం ) : ముసునూరు మండలంలోని చెక్కపల్లి గ్రామంలో అకాల వర్షంతో దాదాపు గ్రామంలో 250 ఎకరాలు పంట నీట మునిగి గింజ మొలకలు రావడంతో పంట నష్ట పోయిన రైతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుల సూచనల మేరకు నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు బర్మా ఫణిబాబు గారు పంట పొలాలను పరిశీలించి,రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ ఒక వైపు వర్షాలు లేక పంటలు ఎండిపోయి కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టంలో పూర్తిగా రైతులు దాదాపు ఎకరాకు 30 వేల మేర నష్టపోయారని కనీసం వర్షాలు వచ్చి వారమైన నేటికీ అధికారులు వచ్చి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై బర్మా ఫణి బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులతో మాట్లాడి వెంటనే రైతులకు న్యాయం చేయకపోతే రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు ఆయనతో పాటు చెక్కపల్లి గ్రామ రైతులు జనసేన నాయకులు పాశం నాగబాబు, తోట సత్యం, శ్రీధర్, మారుతి, రవి, శ్రీను, సతీష్, తోట వెంకట్రావు, ఏనుగుల చక్రి, సురిసెట్టీ శివ, గొల్లపల్లి శ్రీకాంత్, కడియం సత్యనారాయణ, శ్రీను పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way