దళిత సర్పంచ్ పై దాడిని ఖండించిన జనసేన నాయకులు

జనసేన

     ఆమదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గం పొందూరు మేజర్ పంచాయితీ సర్పంచ్ రేగిడి లక్ష్మిని పరామర్శించి దాడిని ఖండిచిన ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చేకా దళితులపై ఇలాంటి దాడులు నియోకవర్గస్థాయిలో సుమారు పది నుంచి పదిహేను జరిగాయి. కనీసం దాడులపై స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ వైసీపీ ప్రభుత్వంలో దళితులను ఇంత చిన్నచూపు చూడటం సరైన పద్ధతి కాదని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కోంచాడ. చిన్నమనాయుడు, కొంచాడ. సూర్య, గణేష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way