Logo
Date of Publish : 10 November 2025, 5:12 pm
Editor : Sake Naresh

అరుంధతి వాడ పాఠశాలను తనిఖీ చేసిన జనసేన నాయకులు కొట్టే శ్రీహరి

నందలూరు, నవంబర్ 10, జనస్వరం : గత వారంలో నందలూరు అరుంధతి వాడలో పాఠశాల సర్పాల నిలయమైందని ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైంది. దీనితో, నందలూరు మండల జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, జనసైనికులు అరుంధతి వాడ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి మాట్లాడుతూ, “ఈ పాఠశాల ప్రహరీ గోడ అన్నమయ్య వరదల్లో కొట్టుకుపోయింది. గత YCP ప్రభుత్వ కాలంలో ఈ సమస్యపై జనసేన నాయకులుగా మేము స్పందించినప్పటికీ, ఆ ప్రభుత్వం గానీ, అప్పటి YCP నాయకులు గానీ అసలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు NDA ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం సంబంధిత విద్యాశాఖ అధికారులతో మాట్లాడతాం. ఈ ప్రహరీ గోడ నిర్మాణం జరిగేలా మా వంతు కృషి చేస్తాం” అని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ ఉపేంద్ర, జనసేన నాయకులు డాల, ఎద్దుల నరసింహ, భాస్కర్, హరి, నాగరాజు, రమేష్, సుధాకర్ తదితర జనసైనికులు, యువకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com