Logo
Date of Publish : 31 January 2023, 4:16 pm
Editor : Sake Naresh

వైసీపీ కుట్రపూరితంగా జనసేన జండా దిమ్మె ధ్వంసం చేసిన ఘటనలో కోర్టుకి హాజరయిన జనసేన నాయకులు

         జగ్గయ్యపేట ( జనస్వరం ) : 2022 సెప్టెంబర్ నెలలో జగ్గయ్యపేట నియోజకవర్గ జనసైనికుల ఆధ్వర్యంలో తలపెట్టిన జనసేన జండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు కుట్రపూరితంగా ధ్వంసం చేసిన ఘటనలో భాగంగా ప్రశ్నించిన జనసైనికుల మీద అక్రమంగా పెట్టిన కేసులో భాగంగా నేడు జగ్గయ్యపేట పట్టణంలో గల స్థానిక జూనియర్ సివిల్ కోర్టు నందు మొదటి వాయిదాకు హాజరవటం జరిగింది.

1. A1. బండ్రెడ్డి రామకృష్ణ గారు.. కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు
2. A2. రావి సౌజన్య గారు.. కృష్ణా పెన్నా వీరమహిళ విభాగం అధ్యక్షురాలు
3. A3. బొలియశెట్టి శ్రీకాంత్ గారి.. కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు
4. A4. బాడిస మురళీకృష్ణ గారు.. కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి
5. A5. ఈమని కిషోర్ కుమార్.. కృష్ణా జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com