Logo
Date of Publish : 26 September 2022, 5:05 pm
Editor : Sake Naresh

సమస్యలని గుర్తించి, పరిష్కరించే పార్టీగా జనసేన జనసేన నాయకులు భరత్

          నెల్లూరు ( జనస్వరం ) : రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చేస్తున్న పవనన్న ప్రజా బాట, పాదయాత్ర వల్ల ప్రజల సమస్యలను గుర్తించి, పరిష్కరించే పార్టీగా జనసేనని ప్రజలు చూస్తున్నారని జనసేన నాయకులు భరత్ అన్నారు. ఆయన మాట్లాడుతూ  ఆ సమస్యలని జనసేనాని మాత్రమే పరిష్కరించగలరని ప్రజలు అభిప్రాయ పడుతున్నారన్నారు.  జనవాణి కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజల సమస్యలను చాలా వరకు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఇక నియోజకవర్గ పరిధిలో సమీక్షలు, నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు బస్ యాత్ర మొదలు పెడితే రాబోయే ఎన్నికల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ క్యాంప్ లు నిర్వహిస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల కొరకు ప్రజలలో ఒకరు వచ్చి పెట్టిన పార్టీ జనసేన అని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com