Search
Close this search box.
Search
Close this search box.

పిఠాపురం టౌన్ రెల్లి కాలనీ సమస్యలపై జనసేన గళం

      పిఠాపురం, (జనస్వరం) : పిఠాపురం జనసేన ఇంచార్జ్ ఉదయ్ శ్రీనువాస్ ఆదేశాలు మేరకు పిఠాపురం టౌన్ రెల్లి కాలనిలో సమస్యలపై జనసేన గళం వినిపించడం జరిగింది. కాలువల పై వంతెనలు కూల్చివేసి ఇబ్బందలకు  గురిచేస్తున్నారని ప్రజలు వాపోయారు. త్రాగడానికి నీరు ఉన్న నుయ్యను శుబ్రం చేస్తే మేము త్రాగుతాము అని అక్క చెల్లమ్మలు ఆడగా పి ఎస్ ఎన్ మూర్తి నేను నా సొంత ఖర్చులతో శుబ్రం చేయించి నుయ్య చుట్టూరు పళ్లెం కట్టి ఇస్తాను అని మాట ఇచ్చారు. మహిళలు ఆనందంతో జె జె లు పలికారు. మేము జనసేనతో ప్రయాణం చేస్తాము అని పవన్ కళ్యాణ్ బాటలో మేము కూడా అన్నారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కర్రి కాశీ, పెంకే జగదీష్. కోలా దుర్గాదేవి, ముప్పన రత్నం l, తోట సతీష్, పబ్బిరెడ్డి ప్రసాద్ మరియు పి ఎస్ ఎన్ మూర్తి నాయకులు, జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way