Logo
Date of Publish : 08 June 2026, 9:38 pm
Editor : Sake Naresh

DCMS చైర్మన్ బండి రామకృష్ణను సన్మానించిన జనసేన ఇంచార్జి సయ్యద్ జిలానీ

మచిలీపట్నం జనసేన ఇంచార్జి,ఉమ్మడి DCMS
చైర్మన్ బండి రామకృష్ణను సన్మానించిన సయ్యద్ జిలానీ.

నరసరావుపేట,జూన్ 08( జనస్వరం)

జనసేన పార్టీ కార్యాలయం లో మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు DCMS చైర్మన్ బండి రామకృష్ణని సన్మానించిన సయ్యద్ జిలాని.అనంతరం జనసేన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన DCMS చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ మచిలీపట్నం లో టిడిపి వారు మాకు 33% వాట ఇస్తేనే మేము టిడిపికి సహకరిస్తామని కరాఖండిగా చెప్పడంతో మాకు చెందవలసిన 33% వాటా అన్నిట్లో ఇస్తున్నారని అలాగే నరసరావుపేట లో కూడా అన్నిట్లో 33% వాటా ఇస్తేనే మనం సహకరిస్తామని ఓపెన్ గా చెప్పేయమని ముఖ్య నాయకులతో, తగు సూచనలు చేసినారు. పొత్తు ధర్మం పాటించటము అంటే మనకు ఎంతైతే గౌరవిస్తారో మనము కూడా అంతగానే గౌరవించాలని తెలియజేసినారు.

పల్నాడు జిల్లాలో కూటమిలో టిడిపి వ్యవహరిస్తున్న తీరును జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని వారు త్వరలో మీతో కలుస్తారని తెలియజేసినారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com